ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు, ఇతర ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అ�
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�
మునుగోడు నియోజకవర్గ ప్రజలారా..! మీరిచ్చే తీర్పు చాలా విశిష్టమైనది. ఎందుకంటే, దాంతో.. మీరు సంక్షేమ ప్రభుత్వాన్నా? లేక కార్పొరేట్ సామ్రాజ్యాన్నా? దేన్ని ఆకాంక్షిస్తున్నారో నిర్ధారిస్తుంది. కావున మీరంతా పా�
రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు