కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మౌలిక వసతులు సమకూరక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగపూర్ వార్డులో గ�
‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు స్థానిక కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం నుండి గోవింద్ సెంటర్ మీదుగా ఎండీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు సీపీఎం పార్టీ పట్టణ, మండల కమిటీ
MLC Shambipur Raju | దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీ శ
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ �
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వివేకానంద నగర్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆర్పీ కాల
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్ట
All Party United Forum | వనపర్తి జిల్లాలోని ప్రజా సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశా�
కేసీఆర్ నిలబడుతడు... కలబడుతడు... రేవంత్ నువ్వు మాట మీద నిలబడు... బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రావాలంటూ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పా
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి త�
గ్రేటర్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరసన గళం విప్పింది. ఏడాదిలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లై ఓవర్లు, అండర�
ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న స