All Party United Forum | వనపర్తి జిల్లాలోని ప్రజా సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశా�
కేసీఆర్ నిలబడుతడు... కలబడుతడు... రేవంత్ నువ్వు మాట మీద నిలబడు... బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రావాలంటూ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పా
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి త�
గ్రేటర్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరసన గళం విప్పింది. ఏడాదిలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లై ఓవర్లు, అండర�
ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న స
ప్రజావాణిలో వివిధ సమస్యలతో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిషరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తున�
కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. ఎన్నికల్లో ఓడిప�
రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొం�
కమల దళం కాడి వదిలేసింది.
ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది.
ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివి�
ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేస్తున్న ప్రతీ తప్పును ఊరూరా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంత�