రాష్ట్రంలో ప్రజాపాలన పడకేసిందని, కాంగ్రెస్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడం
MLA Madhavaram | ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు.
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నది. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే
పల్లెల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారిం�
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బల్దియా అధికారులు విఫలం అవుతున్నారని, మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనుల్లో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు.
ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత�
ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలటీ భారత రాష్ట్ర సమితి నాయకులు,కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్లో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నదని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పద
హనుమకొండ జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ప్రమాదకరంగా ఉన్న గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. చాలాకాలంగా వాటిని పూడ్చకపోవడంతో మరింత లోతుగా మారి చుక్కలు చూపెడుతున్నాయి.
ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ రాజశ్రీనివాస్ నగర్ కాలనీ, వెంకటాద్రినగర్లో ఏడాదైనా పూర్తిగ
ప్రజా సమస్యల పరిషారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్�
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పదకొండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ముజామ్మిల్ఖాన్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్�