రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్లో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నదని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పద
హనుమకొండ జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ప్రమాదకరంగా ఉన్న గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. చాలాకాలంగా వాటిని పూడ్చకపోవడంతో మరింత లోతుగా మారి చుక్కలు చూపెడుతున్నాయి.
ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ రాజశ్రీనివాస్ నగర్ కాలనీ, వెంకటాద్రినగర్లో ఏడాదైనా పూర్తిగ
ప్రజా సమస్యల పరిషారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్�
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పదకొండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ముజామ్మిల్ఖాన్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్�
ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని, ఇది ప్రజా పాలనలో నిరంతర ప్రక్రియ అని జడ్పీ సీఈవో వినోద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక�
ప్రజావాణి పునఃప్రారంభమైంది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మళ్లీ ఆర్జీదారులతో సందడిగా కనిపించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహిస్తున్న వ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శశాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 10 నుం చి యధావిధి గా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కల�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించిన ప్రజల కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తామని రాష్ట్ర ర�
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్ర�