ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ పమేలా సత్పతి�
ప్రజా సమస్యలు ఆలకించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి.. కొందరు అధికారులకు టైమ్పాస్ వ్యవహారంగా మారింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లో కాలక్షేపానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఈ ప్రతిష�
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ దాసరి
ప్రజా సమస్యలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించతలపెట్టిన ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్�
వివిధ సమస్యలపై బాధితులు చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎస్హెచ్వోలను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వివక్ష చూపిస్తే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీర�
అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభావత్ మ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందించినా పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్
ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో క�
ఒకేసారి మూడు సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. రాశి పెరిఫరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనున్నాయి.
ప్రత్యేకాధికారులుగా నియమితులైన ఆఫీసర్లు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని బల్దియా కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య
కరీంనగర్ బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతున్నది. పాలకవర్గం నాలుగేళ్లలో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది.