ఓవైపు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, మరోవైపు వైద్యుడిగా సాయమూ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఉచితంగా
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘గుడ్ మార్నింగ్ కోరుట్ల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉదయం ప్రజా ప్రతినిదులు, మున్సిపల్ అధ�
Vinod Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) జనరంజకంగా పాలన సాగించినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయామని, ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామ�
MLA Kadiam Srihari | ముఠా తగాదాలు వదిలి కాంగ్రెస్(Congress) పార్టీ ప్రతిపక్షాలను కలుపుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్ట�
Niranjan Reddy | ప్రజల కోసం పనిచేస్తాం. ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని మాజీ మంత్రి నిరంజర్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. సోమవారం వనపర్తి(Wanaparthi) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల�
Minister Malla reddy | ప్రజలను నమ్మించి, మోసగించి ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని , అటువంటి వ్యక్తి ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mal
సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకునే ప్రజల ధాటికి తట్టుకోలేక ఒక్కో వ్యక్తి చేసే ఫిర్యాదుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. ప్రధాన మంత్రి కార్యాలయ పోర్టల్ (సీపీజీఆర్ఏఎంఎస్)లో ప్రజా సమస్యల�
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను కలెక్టర్ డాక్టర్ శరత్ స్వీకరించారు. మొత్తం 42
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆద�
పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి బీజేపీ నాయకులు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం వంటి అవసరమైన అంశాలను పక్కదోవ పట్టించి, మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భ�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్ట�