పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి బీజేపీ నాయకులు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం వంటి అవసరమైన అంశాలను పక్కదోవ పట్టించి, మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భ�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్ట�
సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసి
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం
సమస్యల పరిష్కారం కోసమే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికా�
ప్రజా సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సీనియర్ సిటీజన్స్ మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివ
జా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ �