అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి,
‘కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగెత్తి పోయారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజా సమస్యలపై పోరాడుదాం. పరిష్కారమయ్యేదాకా ఉద్యమిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావా�
గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలిం
ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్ల
MLA Marri Rajashekar Reddy | అల్వాల్ ప్రాంతంలో బాక్స్ డ్రైన్ సదుపాయం లేక వర్షంతో మునిగిపోవడం.. మిగతా రోజుల్లో మురుగునీరు పోయే మార్గం లేక పోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో బాక్స్ డ్రైన్ నిర్మాణం
MLA Talasani | ఓల్డ్ కస్టమ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీ మ�
ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్�
Shambipur Krishna | దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మంగ�
పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సీపీఐ అన్నారు. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎ్రర జెండా పార్టీ అన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు పరిష్కారమే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూపూర్ లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమ�
MLC Shambipur raju | కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ�