ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్�
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్ను కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అతడి చాంబర్లో క�
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవ�
క్యాడర్ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్ర�
ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తున్న తమ పార్టీ నేతలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పెట్టిన దేశ ద్రోహం తదితర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఎం(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు అంటూ సొంత డబ్బా కొట్టుకోవడానికే నిర్వహిస్తున్నారని రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ�
ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గళమెత్తలేదని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయనకు పట్�
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రజా సమస్యలపై సమధానం చెప్పే సోయిలేదని, ప్రాజెక్టుల్లో పుషలంగా నీళ్లున్నా ఇప్పించే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధ�