ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేగొండ మండలంలోని రంగయ్యపల్ల్లె, దుంపిల్లపల్లె, జూబ్లీనగర్, కనిపర్త
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండటం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలం�
ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు. బిచ్కుందలో అభివృద్ధి పనులు చేపట్టాలని
కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతున్నదంటే పెద్ద సారు ఉంటారని అధికారులకు ఒక భయం. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలకు కొంతవరకైనా న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారుల నమ్మకం. కానీ గత రెండునెలలుగా కొత్తగూడెంలోని ఐడీవో�
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి,
‘కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగెత్తి పోయారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజా సమస్యలపై పోరాడుదాం. పరిష్కారమయ్యేదాకా ఉద్యమిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావా�
గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలిం
ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్ల
MLA Marri Rajashekar Reddy | అల్వాల్ ప్రాంతంలో బాక్స్ డ్రైన్ సదుపాయం లేక వర్షంతో మునిగిపోవడం.. మిగతా రోజుల్లో మురుగునీరు పోయే మార్గం లేక పోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో బాక్స్ డ్రైన్ నిర్మాణం