ఖమ్మం : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ఖమ్మంలోని టీఎన్జీవోస్ యూనియన్ కు చెందిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, రాయకం
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
కేంద్ర ప్రభుత్వం రైల్వేలో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తుంటే రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నట్టు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో టీఆర్ఎస్వీ, వామపక్ష, ప్రజాసంఘాల
కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాడుతాం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ, జనవరి 25 : 60 ఏండ్ల పోరాట పటిమ, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స�
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్
బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు కరోనా రోజువారీ కేసులు పది వేలకు సమీపిస్తున్నాయి. మరోవైపు ఆంక్షలు, నిబంధనలను లెక్కచేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్, భారీ నిరసన ర్యాలీని ఆదివారం ప్రారంభించింది. తాగునీటి ప్రాజెక్ట్ �
ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న జనం ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పదుల సంఖ్యలో మరణించిన ప్రజలు 12 మంది పోలీసుల మృతి మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగ