న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు సోమవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు, తమ భవి
చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్ర�
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిరసన | కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల శిరోమణి అకాలీదళ్ నిరసన తెలిపింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వ�
జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అగ్నిగుండంలా మారింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి బీభత్సం సృష్టిస్తున్నారు. భద్రతా దళాలు-ఆందోళ
పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్ప�