Protest by TRS MPs to continue in Parliament | ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�
Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
నర్సంపేట, నవంబర్ 10: కేంద్రం అమలుచేస్తున్న నల్ల చట్టాలతో రైతులు నడిబజారులో నిలబడాల్సి వస్తుందని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్య
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నివాసం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) శనివారం భారీగా నిరసన తెలిపింది. ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చండీగఢ్లోని సీ
కవాడిగూడ, అక్టోబర్ 29: పురిటి నొప్పులతో దవాఖానకు వస్తే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో తన భార్య కోమాలోకి వెళ్లిందని, తన పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు, బం
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న
వెలుగు పత్రి | ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్యపు కథనాలు రాసిన వెలుగు పత్రికను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యూత్ నేతల నిరసన చేపట్టారు.
రాష్ట్రపతికి ఎస్కేఎం లేఖ.. నేడు దేశవ్యాప్త నిరసనలునోయిడా, అక్టోబర్ 25: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎ�
భువనేశ్వర్: ఒడిశాలో స్కూల్ టీచర్ మమితా మెహెర్ హత్యపై ఆ రాష్ట్ర బీజేపీ మహిళా వింగ్ భువనేశ్వర్లో శనివారం నిరసన చేపట్టింది. సీఎం నవీన్ పట్నాయక్ అధికార నివాసం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తు