సిలిండర్కుదండం పెట్టి.. ఓటు వేసి.. వినూత్నంగా బీజేపీకి చురక పెంచిన ధరలపై పట్టభద్రుల నిరసన మంత్రి కేటీఆర్ను అనుసరించిన నెటిజన్లు నాడు మోడీ పిలుపు నిచ్చారు.. నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమలు చేశారు. ఇద�
న్యూఢిల్లీ, మార్చి 14: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు�
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..
కొనసాగుతున్న అన్నదాతల నిరసన హైవేల దిగ్బంధం.. టోల్ప్లాజాల ముట్టడి సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 6: కేంద్ర ప్రభుత్�
న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనోద్యమం శనివారంతో వంద రోజులు పూర్తిచేసుకోనున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని �