కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాడుతాం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ, జనవరి 25 : 60 ఏండ్ల పోరాట పటిమ, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స�
అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పిఆర్సి ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్
బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు కరోనా రోజువారీ కేసులు పది వేలకు సమీపిస్తున్నాయి. మరోవైపు ఆంక్షలు, నిబంధనలను లెక్కచేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్, భారీ నిరసన ర్యాలీని ఆదివారం ప్రారంభించింది. తాగునీటి ప్రాజెక్ట్ �
ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న జనం ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పదుల సంఖ్యలో మరణించిన ప్రజలు 12 మంది పోలీసుల మృతి మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగ
నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ నేతలు అనుమతి లేకుండానే దీక్షకు బండి సంజయ్ యత్నం అందుకే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం మీడియాతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ బండికి 14 రోజుల రిమాండ్ రాంనగర్, జనవరి 3: సభలు, సమ�
నిరసనలకు అనుమతిలేదని ముందే తేల్చి చెప్పిన పోలీసులు దీక్షను అడ్డుకొన్న పోలీసులపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్/కరీంనగర్, జనవరి 2 : అబద్ధాల బండి మరో డ్రామాకు తెరతీశారు. రాష్ట్రంలో ఏదో ఒకసాకు �
ఎంపీవి అయ్యుండి దీక్షకు అనుమతి తీసుకోవా? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవు సకాలంలో స్పందించిన పోలీసులకు థ్యాంక్స్: గంగుల హైదరాబాద్, జనవరి 2 /కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
Bandi Sanjay | అటు నేనే.. ఇటు నేనే.. ఎటూ కాకుండా ఎగిరేదీ నేనే! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర బీజేపీ తీరు. లేని సమస్య ఒకదాన్ని పట్టుకోవాలి. దీక్ష పేరుతో రచ్చ చేయాలి. జనాన్ని రెచ్చగొట్టాలి. సర్కారుపై బురదజల్లాలి. ఇదీ బీజేపీ
కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని LNJP హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లు NEET పీజీ కౌన్సెలింగ్ జాప్యంపై శుక్రవారం నిరసన చేపట్టారు. counselling వేగంగా జరుపుతామని ఎప్పుడూ నోటి హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. నీట్ పీజీ కౌన�
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం