దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక�
వడ్ల కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గోల్మాల్ నాటకాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది. ఊరూ వాడా తేడా లేకుండా కేంద్రం తీరును ఎండగడుతున్నారు. నూకలు తినిపించడం అలవాటు చేయా�
ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది.
Sarpanch | ఊరి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సర్పంచే (Sarpanch) అమ్మాయిలను వేధించాడు. తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.
హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల సాధనకు తిరిగి పోరుబాట పడతామని ప్రకటించింది. దశల వారీగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ
Bayyaram | బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, రాములు నాయక్ నిరసన దీక్షకు దిగార�
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�