రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�
తాజాగా స్కూల్ బాలికలు కూడా హిజాబ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. సోమవారం కరాజ్లోని ఒక స్కూల్కు చెందిన ప్రభుత్వ అధికారికి వ్యతిరేకంగా విద్యార్థినులు నిరసన తెలిపారు.
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆ
22 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ, స్కార్ఫ్ లేని జుట్టును వెనుకకు కట్టి నిరసనలో పాల్గొన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాలను ఆమెను కాల్చి చంపాయి.
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన పీఎఫ్ఐ నిరసనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పంద�
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
గుజరాత్లో వేల ఆవులు రోడ్లపైకి వచ్చాయి. షెల్టర్ హోమ్స్ నిర్వహణకు రూ.500 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో నిరసన చేపట్టిన 200 మంది షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు గురువ�
క్యాంపస్లో గణేష్ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బెంగళూర్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసన చేపట్టారు. ఆలయం స్ధానంలో లైబ్రరీ నిర్మించాలని ఆలయ నిర్మాణాన్ని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు.
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు చెప్పారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 22న ఢిల్లీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎస్కేఎ
చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తమ వ్యవసాయ భూములను లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా తమ కడుపు కొడుతున్నదని వేలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఢిల్లీ-జైపూర్ ఎక్స్ప్రెస్వే వద్ద జాతీయ జెండాలు చేతపట్టుకుని రహ�