కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని LNJP హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లు NEET పీజీ కౌన్సెలింగ్ జాప్యంపై శుక్రవారం నిరసన చేపట్టారు. counselling వేగంగా జరుపుతామని ఎప్పుడూ నోటి హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. నీట్ పీజీ కౌన�
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం
Protest by TRS MPs to continue in Parliament | ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�
Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
నర్సంపేట, నవంబర్ 10: కేంద్రం అమలుచేస్తున్న నల్ల చట్టాలతో రైతులు నడిబజారులో నిలబడాల్సి వస్తుందని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్య
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నివాసం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) శనివారం భారీగా నిరసన తెలిపింది. ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చండీగఢ్లోని సీ
కవాడిగూడ, అక్టోబర్ 29: పురిటి నొప్పులతో దవాఖానకు వస్తే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో తన భార్య కోమాలోకి వెళ్లిందని, తన పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు, బం
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న