ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీచండీగఢ్, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయి�
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�
అసమ్మతిని అణగదొక్కే ఆరాటంలో కేంద్రానికి ఈ తేడా కనిపించలేదు కాలేజీ విద్యార్థుల నిరసనలతో దేశ పునాదులు కదలవు కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురు విద్యార్థులకు బెయిల్�
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�
నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకున్న పోలీసులు మినియాపొలిస్లో ఉద్రిక్తత మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద�
లండన్: బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో లాక్డౌన్కు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి వందలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. లాక్డౌన్ వ్యతిరేక నిరసనలను అణగదొక్కేందుకు పోలీసులకు కొత్త అధికారులు కట�
కేంద్రానికి మేఘాలయ గవర్నర్ విజ్ఞప్తి బాఘ్పట్ (యూపీ): నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనోద్యమం చేస్తున్న అన్నదాతల పట్ల వైఖరి మార్చుకోవాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన
ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి అప్పటిదాకా మా పోరాటం ఆగదు కేంద్రానికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక దేశవ్యాప్తంగా ప్రదర్శనలు..సమ్మెలో 10లక్షల మంది బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం నేడు క
సిలిండర్కుదండం పెట్టి.. ఓటు వేసి.. వినూత్నంగా బీజేపీకి చురక పెంచిన ధరలపై పట్టభద్రుల నిరసన మంత్రి కేటీఆర్ను అనుసరించిన నెటిజన్లు నాడు మోడీ పిలుపు నిచ్చారు.. నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమలు చేశారు. ఇద�
న్యూఢిల్లీ, మార్చి 14: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు�
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..
కొనసాగుతున్న అన్నదాతల నిరసన హైవేల దిగ్బంధం.. టోల్ప్లాజాల ముట్టడి సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 6: కేంద్ర ప్రభుత్�