నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ నేతలు అనుమతి లేకుండానే దీక్షకు బండి సంజయ్ యత్నం అందుకే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం మీడియాతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ బండికి 14 రోజుల రిమాండ్ రాంనగర్, జనవరి 3: సభలు, సమ�
నిరసనలకు అనుమతిలేదని ముందే తేల్చి చెప్పిన పోలీసులు దీక్షను అడ్డుకొన్న పోలీసులపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్/కరీంనగర్, జనవరి 2 : అబద్ధాల బండి మరో డ్రామాకు తెరతీశారు. రాష్ట్రంలో ఏదో ఒకసాకు �
ఎంపీవి అయ్యుండి దీక్షకు అనుమతి తీసుకోవా? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవు సకాలంలో స్పందించిన పోలీసులకు థ్యాంక్స్: గంగుల హైదరాబాద్, జనవరి 2 /కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
Bandi Sanjay | అటు నేనే.. ఇటు నేనే.. ఎటూ కాకుండా ఎగిరేదీ నేనే! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర బీజేపీ తీరు. లేని సమస్య ఒకదాన్ని పట్టుకోవాలి. దీక్ష పేరుతో రచ్చ చేయాలి. జనాన్ని రెచ్చగొట్టాలి. సర్కారుపై బురదజల్లాలి. ఇదీ బీజేపీ
కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని LNJP హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లు NEET పీజీ కౌన్సెలింగ్ జాప్యంపై శుక్రవారం నిరసన చేపట్టారు. counselling వేగంగా జరుపుతామని ఎప్పుడూ నోటి హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. నీట్ పీజీ కౌన�
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం
Protest by TRS MPs to continue in Parliament | ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�
Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
నర్సంపేట, నవంబర్ 10: కేంద్రం అమలుచేస్తున్న నల్ల చట్టాలతో రైతులు నడిబజారులో నిలబడాల్సి వస్తుందని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది