MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (MP Aravind )పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
చెన్నై: దక్షిణ రైల్వేలో పరిధిలోని రైల్వే పోస్టులకు సంబంధించిన పరీక్షలను స్థానికంగా నిర్వహించకుండా ఉత్తర భారతదేశంలో నిర్వహించడంపై తమిళనాడుకు చెందిన థాంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టీపీడీకే) కార్యకర్తలు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
లక్నో: ఒక ఆలయానికి రైల్వే శాఖ నోటీసులు ఇచ్చింది. రైల్వే భూమిని ఆక్రమించినట్లు ఆరోపించింది. దీంతో హిందూ సంఘాలు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలఅని కోరుతూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, టీఎస్ స్కూల్, టెక్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ మథర్స్ అసోసియేషన్, చైల్డ్ రైట్ �
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నిరసన చేపట్టారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీ వచ్చిన వైద్య విద్యార్థులు, తమ తల్లి�
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం