అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలపై బీహార్లో సంకీర్ణ పక్షాలైన బీజేపీ, జేడీయూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. తమ నేతల ఇండ్లపై దాడులను అడ్డుకోవడంలో నితీశ్కుమార్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించగా, జే�
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, ర�
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
Secunderabad | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నాయా? టీఆర్ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కొనలేని ఆ పార్టీలు అల్లర్లకు పూనుకొంటున్నాయా?
రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్' రిక్రూట్మెంట్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉద్యోగార్థులతో పాటు, మాజీ, ప్రస్తుత సైనికాధికారులు కూడా �
కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి రోడ్డెక్కాడు. బాధితుడి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లికి చెందిన కట్ల బుచ్చయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవీందర్ కరీంన�
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్