Delhi ministers Protest | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు (Delhi ministers Protest) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికార నివాసం వద్ద శుక్రవారం బైఠాయించారు. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్
Farmers Protest | పంజాబ్ రైతులు (Farmers Protest) మరోసారి నిరసనకు దిగారు. భూసేకరణ పరిహారం సరిపోవడం లేదని ఆరోపిస్తూ గురువారం పలు చోట్ల రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది.
Karnataka CM post | కర్ణాటకలో సీఎం పదవి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి తనకే అంటే తనకే అని పట్టుబడుతుండటంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్ట�
తనకు వ్యతిరేకంగా గత వారం నుంచి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో వేల మంది రైతులు చేపట్టిన ‘కిసాన్ మార్చ్'తో శివసేన, బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం ముందుంచిన రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమని రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖీ ప
ప్రముఖ రెజర్లు ఢిల్లీ నడి వీధుల్లో న్యాయం కోసం లడాయికి దిగిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. వీరి సమస్యను ఎక్కువగా ప్రచారం కానివ్వొద్దని బీజేపీయే గూడు పుఠాణి చేస్తున్నదనేది క్రీడాభిమ�
Wrestlers Protest | బీజేపీ నేత అయిన రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వినేష్ ఫోగట్ మండిపడ్డారు. మరోసారి ఫిర్యాదు చేసినా పోల
Artisan | విద్యుత్తు సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్లు 2016 వరకు కాంట్రాక్టు ఉద్యోగులు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు మధ్యన కాంట్రాక్టర్ ఉండేవాడు. దీంతో కాంట్రాక
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య�
నీట్ యూజీ 2023ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంస్, బీఏఎంఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 7న నీట�
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. విభజన చట్టంలోని హక్కులు అమలు కాలేదు. మళ్లీ ఉత్త చేతులతో తెలంగాణలో పర్యటించిన మోదీపై జనాగ్రహం పెల్లుబికింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శనివారం హైద�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�