బీజేపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పి స్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ తొమ్మిదిన్నరేండ్లు గడిచినా దాని ఊసెత్తడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ�
IIT-BHU | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బనారస్ హిందూ యూనివర్శిటీ (IIT-BHU ) క్యాంపస్లో దారుణం జరిగింది. బైక్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా ముద్దుపెట్టడం�
Maratha quota protest | మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం నిరసనలు తీవ్రమవుతున్నాయి. (Maratha quota protest) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న మరాఠా ప్రజలు ఆదివారం నుంచి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నార
Karnataka farmers protest with crocodile | విద్యుత్ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ( Karnataka farmers protest with crocodile ) విద్యుత్ అధికారులతో పాటు ఆ రాష్ట్రంలో అధి�
BJP workers protest | బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో కాంగ్రెస్ నేతలకు చుక్కెదురైంది. ‘ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క పని చేయని వ్యక్తివి, ఇప్పుడు మా ఊరికి ఎందుకు వచ్చావంటూ’ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్ద�
రైతులకు నష్టం కలిగించే మాస్టార్ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ శాఖ ఆ�
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత�
జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి చిన్న షాక్ తగిలింది! వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశానని మైన�
మదర్ ఆఫ్ డెమోక్రసీలో రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని ఆదివారం దేశమంతా చూసింది. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న సమయంలోనే ఈ ఘట న జరిగింది. దేశంలో ప్రజాస్వామ్