ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్ప
అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరస�
ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అనుకూలంగా తీర్మానం చేస్తే దేశమంతటా బీజేపీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం లోయర్
నిద్రిస్తున్న రోగిలో క్యాన్సర్ కణాలు యాక్టివ్ మూల కణితి నుంచి రక్తంలోకి ప్రవాహం అటునుంచి వేరే అవయవాలపై ప్రభావం స్విస్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి బెర్న్, జూలై 2: క్యాన్సర్ వ్యాధిపై పూర్తి�
పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దంటూ వీడీసీ సభ్యుల తీర్మానంతో ఓ స్కూల్ కరస్పాండెంట్ ఆందోళన చెందారు. వారి నిర్ణయం ఇబ్బందిగా మారడంతో వాటర్ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ధర్పల్లి మండలం దు�
బోరుబావుల మోటర్లకు మీటర్లు పెట్టడంపై యూపీ రైతులు రగిలిపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పశ్చిమ యూపీలోని 14 జిల్లాలకు విద్యుత
జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామా�