బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప�
వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉ
దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట
మండిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ భారంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు విపక్షాలు కూడా జత కలిశాయి. ఉదయం ప
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
పాల ఉత్పత్తులతోపాటు ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆందోళనలు చేపట్టారు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నిరసన సెగ తగిలింది. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు వస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ‘ఈటల గ�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిరసన తెలిపింది. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ని ధరాశివ్గా మారుస్తున్నట్లు మహారాష్ట్ర ప్�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన