తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధు�
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచె�
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ�
గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్�
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీ�
కేంద్రం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టం ద్వారా ఫిట్నెస్ ధ్రువీకరణలో ఆలస్యమైన ఆటోలకు దినానికి రూ.50 చొప్పున జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ 12న ‘చలో రాజ్భవన్' నిర్వహిస్తున్నట్టు ఆటో, రిక్షా, క్యాబ్,లార
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల నాయకులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి �
Nalgonda | యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు క్షేత్రస్థా�
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �