తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి నూకలు చెల్లాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం విషయంలో మొండికేస్తూ రా�
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, �
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మాలో�
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�