కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి రోడ్డెక్కాడు. బాధితుడి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లికి చెందిన కట్ల బుచ్చయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవీందర్ కరీంన�
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్
పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక�
కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్�
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�
ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే క�
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు పడగానే.. ఆయన మద్దతుదారులు జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ని
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
శివాని పండిత, అజయ్ రైనా ఇద్దరు కశ్మీర్ పండిట్ వర్గానికి చెందిన వారు. వృత్తి రీత్యా టీచర్లు. రాహుల్ భట్ హత్యతో వీళ్లిద్దరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని �
దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�