లైంగిక వేధింపుల పేరుతో నిరసనకు దిగిన టాప్ రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలని బలవంతం చేయడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు పంపే వరకు ఆందోళ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
సీపీఎం నాయకురాలు బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను వేదిక నుంచి వెళ్లిపోవాలని రెజ్లర్ బజరంగ్ పునియా కోరారు.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉప�
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాసర భగ్గుమంది. మంగళవారం వ్యాపారులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు బంద్లో స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. ఆలయ ఆవ
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని �
కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్న�
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�