మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
BJD MLAs | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సర్కారు తీరుపై ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు
Lockdown | చైనాలోని జెంగ్జూలో ఉన్న యాపిల్ ఐఫోన్ ప్లాంట్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు
Kutta | ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్తు రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు కదం తొక్కనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆదివ
అక్కడకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎరువుల గోడౌన్ షట్టర్ తెరిచారు. ఎరువుల బస్తాలు తీసుకెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో రైతులు అందినకాడికి యూరియా బస్తాలను లూటీ చేశారు.
Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్త
సింగరేణి కార్మికుల ఆదాయంపై పన్ను రూ.800 కోట్లు, సంస్థ ఆదాయంపై పన్ను రూ.400 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ మరో రూ.100 కోట్లు.. మొత్తం రూ.4,300 కోట్లు. ఒక ఏడాదికి కేంద్రానికి భారీగా కప్పం కడుతున్న బంగారు �