పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చే�
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు. భా
MLC Kaviatha | భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది.
దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల
Holi | హోలీ రోజునే వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించినట్లు హాస్టల్ విద్యార్థునులు తెలిపారు. అయితే ఆంక్షల పేరుతో తమను లోపల ఉంచడంతోపాటు హాస్టల్ గేట్కు తాళాలు వేశార
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చ�
ఆదివారం పంచకుల-చండీగఢ్ సరిహద్దు వద్దకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చండీగఢ్లోకి ప్రవేశించి హర్యానా
పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు మంగళవారం ధర్నాకు దిగారు.పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా ఎంపీ అర్వింద్ ఎటువంటి చర్యలు తీ
కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే లక్ష్యంగా కేంద్రం ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించా�
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో