Karnataka elections | పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం బెంగళూరు చేరుకున్నారు. క్వీన్స్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రెండో జాబితాలో తమ నేతలకు టిక్కెట్లు �
తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉకు పరిశ్రమపై కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి పరిశ్రమను కాపాడుకుందామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలకు, ఉక్కు పరిశ�
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్కు రెడ్కో చైర్మ న్ సతీశ్రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణి
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని వ్యతిరే
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాట�
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మ�
ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి 72 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉత్తరప్రదే�
Viral Video | కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో