మరో ఐదుగురికి ఐజీలుగా,ఒక్కరికి డీఐజీగా.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 1997 బ్య�
Several IAS and IPS Officers in Telangana Get promotions | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 కేడర్కు చెందిన శైలజా రా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్ర
ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేం�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో కృషిచే�
వికారాబాద్ : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబ�
ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా వర్తింపు ఉత్తర్వులు జారీ.. ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు �
ఆమోదించిన డీపీసీలు.. నేడో రేపో ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ): సచివాలయంలోని పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు డీపీసీలు ఆమోదం తెలిపాయి. సోమవారం ఒక్కరోజే ఐదు డిపార్ట్మెంటల్ ప�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�
ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ నాయకులు హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తమకు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ�
నెలల వ్యవధిలో రెండు ఇంక్రిమెంట్లు, బోనస్లు, ప్రమోషన్లు ముంబై, మే 12:కొవిడ్ ఉత్పాతంతో ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాలు అట్టుడికిపోతున్నా, వాక్సిన్లు, ఔషధాల విక్రయంతో ఫార్మా రంగం బంపర్లాభాలు ఆర్జిస్తుండ�
ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాగార్జునకు తెలిసినంతగా మరెవరికి తెలియదేమో..? ఎందుకంటే ఈయన కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. అందుకే ఆయన చేసే సినిమాలకు ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేస్తుంటాడు నాగార్జ�