జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను త�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్లీ మొదలుకానున్నది. ముందు పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నంది.
Dell : రిమోట్ వర్కర్లకు ప్రముఖ ల్యాప్టాప్ బ్రాండ్ డెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను ప్రమోషన్స్లో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
రాష్ట్రప్రభుత్వం అటవీశాఖ అధికారులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషిక�
Promotions | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో డీఎస్పీలు( DSPs ) గా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలు( Additional SP ) గా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ(DGP) ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Promotions | ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది.
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు (Teachers Transfers) హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ప్రమోషన్లను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని విద్యుత్త�