జిల్లా విద్యాశాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో లోపాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ముఖ్యంగా.. సీనియారిటీ లిస్టులో ఓ ఉపాధ్యాయురాలి పేరు చివరి నిమిషంలో గల్లంతుక
అసోసియేషన్ ఎన్నికలు జరపాలని, విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించడంతోపాటు ఈఏల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో భద్రాద్రి జిల్లా విద్యాశాఖ కార్యాలయం సందడిగా మారింది. ఎంతో కాలంగా భాషా పండితులు తెలుగు, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్త�
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పలు కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిన ప్రక్రియ శనివారం ప్రారంభమ�
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పండితులు, పీఈటీ, అప్గ్రేడెషన్ జాబితాను శనివారం విడుదల చేశారు. జిల్లాలవారీగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే గ్రేడ్ -2 భాషాపండిత్ పోస�
గతేడాది సెప్టెంబర్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. ఆ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించింది. �
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను త�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్లీ మొదలుకానున్నది. ముందు పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నంది.
Dell : రిమోట్ వర్కర్లకు ప్రముఖ ల్యాప్టాప్ బ్రాండ్ డెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను ప్రమోషన్స్లో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
రాష్ట్రప్రభుత్వం అటవీశాఖ అధికారులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.