WAR 2 | బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ వార్ 2 ,ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, YRF సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొ
AP High Court | ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి లభించింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్లు పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
భాషా పండితుల అప్గ్రేడెషన్లో మిగిలిపోయిన వారికి ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ(ఆర్యూపీపీ టీజీ) ప్రభుత్వాన్ని కోరింది.
Endowment | ఉత్తర తెలంగాణలోని అతి పెద్ద శివాలయమది. నిత్యం ఏదో ఒక అంశంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే ఈ ఆలయంలో ప్రస్తుతం ఉద్యోగుల ప్రమోషన్లు చర్చనీయాంశమయ్యాయి.
Vijay Devarakonda | సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల డెంగ్యూతో బాధపడి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఆయన పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది. ఆయనకు వైద్యం అందిం�
War 2 | ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. ఇప్పుడు ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
WAR 2 | బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వార్’ సినిమాకు కొనసాగింపుగా, వార్ 2 చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్�
33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�
TSUTF | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరటం సంతోషదాయకమన్నారు టీఎస్ యూటీఎఫ్ మధిర మండల అధ్యక్షుడు బండారు నాగరాజు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం దిశగా తెలంగాణ �