రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�
TSUTF | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరటం సంతోషదాయకమన్నారు టీఎస్ యూటీఎఫ్ మధిర మండల అధ్యక్షుడు బండారు నాగరాజు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం దిశగా తెలంగాణ �
Aamir Khan | ఈ మధ్య సినీ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం వెరైటీ స్టంట్స్ చేస్తున్నారు. కొందరు గొడవలు పడుతున్నట్టు, ఇంకొందరు విచిత్ర పనులు చేస్తూ తాము నటిస్తున్న సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నా�
GM Vijayabhaskar Reddy | బెల్లంపల్లి ఏరియాలో అన్ని పదోన్నతులు రోస్టర్ ప్రకారమే జరుగుతున్నాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది. అందుకు 1274 జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకసారి జీవోను అటకెక్కించి, మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటం
వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
Hyderabad | హైదరాబాద్ రీజియన్లో పలువురు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. 1989, 1990 బ్యాచ్ కానిస్టేబుళ్లలో 187 మందికి పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | రాష్ట్రంలో 11 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పదోన్�
Promotions | తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రత్యేక ప్రధాన కార్యదదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది .