ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషిక�
Promotions | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో డీఎస్పీలు( DSPs ) గా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలు( Additional SP ) గా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ(DGP) ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Promotions | ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది.
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు (Teachers Transfers) హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ప్రమోషన్లను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని విద్యుత్త�
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్త�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు.
టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొ�