ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేం�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో కృషిచే�
వికారాబాద్ : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబ�
ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా వర్తింపు ఉత్తర్వులు జారీ.. ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు �
ఆమోదించిన డీపీసీలు.. నేడో రేపో ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ): సచివాలయంలోని పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు డీపీసీలు ఆమోదం తెలిపాయి. సోమవారం ఒక్కరోజే ఐదు డిపార్ట్మెంటల్ ప�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�
ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ నాయకులు హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తమకు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ�
నెలల వ్యవధిలో రెండు ఇంక్రిమెంట్లు, బోనస్లు, ప్రమోషన్లు ముంబై, మే 12:కొవిడ్ ఉత్పాతంతో ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాలు అట్టుడికిపోతున్నా, వాక్సిన్లు, ఔషధాల విక్రయంతో ఫార్మా రంగం బంపర్లాభాలు ఆర్జిస్తుండ�
ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాగార్జునకు తెలిసినంతగా మరెవరికి తెలియదేమో..? ఎందుకంటే ఈయన కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. అందుకే ఆయన చేసే సినిమాలకు ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేస్తుంటాడు నాగార్జ�
మన పవర్ స్టార్ ప్రమోషన్స్ చేస్తున్నాడా అనుకుంటున్నారా..? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.. ఇక్కడ ప్రమోషన్ కు వచ్చింది మన పవర్ స్టార్ కాదు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. నిజానికి ఆయన సినిమాలకు కర్ణాటకలో �
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ 21 జీవోల�