చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తొమ్మిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. కేసీఆర్ పట్టువదలకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. ఇకనుంచి కరువు జిల్లాలో సిరుల వాన కురవనున్నది. వలసజీవుల కష్టాలకు, కడగండ్లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన ప్రభుత్వం ఆ పరంప�
తెలంగాణలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలన్న ధ్యేయంతో 130 చెక్డ్యామ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.3,825 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి మరో 1,200 చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది.
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
ఉమ్మడిజిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇప్పటికే పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని... కరివెన, ఉదండాపూర్ పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి చేసి కరివెన ద్వారా స
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్పై కూసుమం
ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల �
కరీంనగర్లోని మార్క్ఫెడ్ స్థలంలో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.