తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే.. గూగుల్ను అడిగినా చెబుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకడ ఉంది? ప్రపంచంలోనే అతిప
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 4,572 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కు
మహారాష్ట్రతో సంబంధం లేకుండా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు చేస్తున్న అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ వాదనలతో కేంద్ర అటవీ, పర్య�
భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తె�
బాల్కొండ నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగుపై కొత్తగా ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ సహ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు ఫ్రంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే పది రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది దక్�
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు
ఒక కొత్త ఫ్యాక్టరీ అయినా పెట్టారా? పీఎస్యూలన్నీ తాబేదార్లకు ఇచ్చేసిన్రు పంచాయతీలనూ కుదువపెట్టాలట! బీజేపీ పోవాలని దేశం నిర్ణయించింది ఇటీవలి ఎన్నికల్లో తగ్గిన సీట్లే నిదర్శనం 2024 నుంచి సంపూర్ణ క్రాంతి: స�
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులను వెంటనే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్