ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్ర�
నిజాం నవాబుల హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు శతవసంతాలను పూర్తి చేసుకున్నది. పోచారం ప్రాజెక్టు రెండు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ కనువిందు చేస్తున్నది. వేలాది ఎకరాల పంటలకు వరప్రదాయినిగా
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలి�
శైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 830 అడుగులుగా నిర్ధారించాలని తెలంగాణ మరోసారి గుర్తు చేసింది. రూల్కర్వ్లో భాగంగా శ్రీశైలంలో 854 అడుగులుగా కనీస నీటిమట్టం ఉండాలని ఏపీ వాదిస్తుండటంతో తెలంగాణ కౌంటర్ ఇచ్చ�
మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కు�
తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే.. గూగుల్ను అడిగినా చెబుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకడ ఉంది? ప్రపంచంలోనే అతిప
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 4,572 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కు
మహారాష్ట్రతో సంబంధం లేకుండా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు చేస్తున్న అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ వాదనలతో కేంద్ర అటవీ, పర్య�
భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తె�
బాల్కొండ నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగుపై కొత్తగా ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ సహ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు ఫ్రంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే పది రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది దక్�
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�