కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంక�
పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయించాలని, ఆ దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తక్షణమే చర�
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు.
నిన్న మొన్నటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడారు. మోదీ ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అవే బీజేపీ నేతల నోళ్లు కాళేశ్వరంలో అవినీతి అం
ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్' ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతిన�
ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్ర�
నిజాం నవాబుల హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు శతవసంతాలను పూర్తి చేసుకున్నది. పోచారం ప్రాజెక్టు రెండు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ కనువిందు చేస్తున్నది. వేలాది ఎకరాల పంటలకు వరప్రదాయినిగా
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలి�
శైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 830 అడుగులుగా నిర్ధారించాలని తెలంగాణ మరోసారి గుర్తు చేసింది. రూల్కర్వ్లో భాగంగా శ్రీశైలంలో 854 అడుగులుగా కనీస నీటిమట్టం ఉండాలని ఏపీ వాదిస్తుండటంతో తెలంగాణ కౌంటర్ ఇచ్చ�
మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కు�