Sukku-Ram charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘పెద్ది’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 28న గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, బీఆర్ఎస్ సర్కారు హయాంలో సాగు నీటి కష్టాలంటే ఏంటో రైతులకు తెలియకుండా చేశారని, కేసీఆర్ను బద్నాం చేసేందుకు స్వార్థ రా
గోదావరి నదిపై అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని రాష్ట్రా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు �
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�
2024-25 సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-1 ఉపరితల గని సింగరేణి సంస్థలో ఉత్తమ పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) గని పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని కొత్తగూడెంలోని కార్పోరేట్ కార్యాలయం ఆధ్వర్యంల
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పథకానికి (ఎస్ఎల్బీసీ) రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణాజలాలు అక్కంపల్లి రిజర్వాయర్లో వచ్చిపడతాయి. కేసీఆర్ ఈ సుంకిశాల పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదు. ఇది అనవస�
పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ -1 ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్గా ఏ నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన ఈడీగా బాధ్యతలు స్వీకరించారు.
అతిత్వరగా జంటనగరాలకు నీరు అందించాలనే రేవంత్ సర్కారు తొందరపాటు నిర్ణయం.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని తేవడమేకాకుండా సుంకిశాల నీటి తరలింపును మరో ఏడాది వాయిదా వేసేలా చేసింది.
గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్
రిజర్వాయర్లలో నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మగడ్డ త�
ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం సీఎం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం తక్షణమే జాతీయ హోదా ప్రకటించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని, ఆ తరువాతనే పాలమూరు గడ