రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, అంధత్వ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా �
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ
ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్�
రాష్ట్ర ప్రభుత్వం అంధత్వ నివారణతో పాటు ప్రతిఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను మటుమాయంచేసి సంపూర్ణ చూపు నివ్వాలన్న ఉద్దేశంతో చేపట్టనున్న కంటివెలుగు కార్యక్రమ ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నా�
మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో వైద్యశ్రీ అవార్డు-2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడిలో భాగంగా నిర్ధేశించిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను సత్వరమే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్తివారీ తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్�
అలయ్ బలయ్ తెలంగాణలో విశిష్టమైన సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ బొగ్గ�
సింగిడి రంగుల తల్లి బతుకమ్మ మెరిసింది. పల్లె పాట మురిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘విశ్వసాహితీ’ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష’ వరాల బతుకమ్మ పోటీకి విశేష స్పందన లభించింది. అడవి పూలతల్లి చుట్టూ చిత్రీ
గిత్యాలలోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఫాంటసీ- 2022 పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో అదరహో అనిపించారు.
పరిశోధనలే లక్ష్యంగా విద్య కొనసాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అందరి మనుగడకు పరిశోధనలు చాలా అవసరమని తెలిపారు. పరిశోధనలతోనే కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయన్నారు. హైదర
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడ
కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించగా స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజర�