అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వార�
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభార
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేసేందుకు ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టు
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే పది రోజులలో పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ‘మన ఊరు - మన బడి�
మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో
కార్మికుల భద్రత....ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ జలమండలి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై జలమండలి రూపొందించిన ప్రతిజ్ఞ పత్రాలను మేయర్ గద్వాల్ వ�
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పచ్చల హారాన్ని సింగారించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్తాబైంది. జిల్లా వ�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉత్తమ వేదిక కేఎల్ బిజినెస్ స్కూల్ అని, ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొ�