మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్ర
ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గం టలకు ఈ వేడుక ప్రారంభం కానున్నదని చెప్పారు. భ�
అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
గోదావరి వరద ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రవాహానికి అనేక గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు బంద్ అ�
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసి, వారిని కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్- మానక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆరో నుంచి 10వ �
రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు �
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�
ప్రత్యేక తెలంగాణ రాకతోనే సత్ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకు�
వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెండోవార్డు ఏనుగొండ లో పరిసరాల శుభ్ర�
ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే �
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయా�