ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అ
రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి 5వ విడత, పట్టణప్రగతి 4వ విడత మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం
ఉద్యోగ నియామకాలకు యువత సన్నద్ధం కావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శుక్రవారం అమీర్పేట్లో నిర్వహించిన రూట్స్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకనాడు ఉపాధి అవకాశాల కోసం వలసదార�
తిరుమల : దేశవ్యాప్త జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం " జరుగనుంది. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇ�
స్టార్టప్లు అభివృద్ధి చెందాలన్నా, వాటి వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్నా సరైన సమయంలో నిధులు చాలా కీలకం. అలాంటి సమస్య లేకుండా తాము అనుకున్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే స్టార్టప్ వ్యవస్థాపకులకు
ఖమ్మం : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనులను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని జడ్పీ సిఈవో వింజం వెంకటప్పారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రేగులచలక గ్రామంలో ఆక�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ