ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 26 లక్షలు కాజేశారు. మీర్పేట్కు చెందిన బాధితుడికి ఫోన్ చేసి తన పేరు రామ్ మనోహర్ అంటూ పరిచయం చేస
Dragon Fruit | సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి.
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్స
నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్య
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలకు బ్రేక్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,450 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం ఎక్కువ రోజులు నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే వరుస పతనాలతో డీలాపడిన సూచీలను ఆఖర్లో లాభాలు ముంచెత్తాయి. చివరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి.
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల �
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
ఉమ్మడి జిల్లాలో రైస్ ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దీంతో మిల్లులు నష్టాల నుంచి లాభాలబాటలో పయనిస్తున్నాయి. కొత్తగా మిల్లులు పెట్టుకోవడానికి దరఖాస్తుల వెల్లువ కొసాగుతున్నది. అన్ని జిల్లాల్లో వానకాలం, యా
బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.
పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుప�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�