భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే
రాష్ర్టానికి చెందిన వస్త్ర తయారీ సంస్థ విజయ్ టెక్స్టైల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.14.97 కోట్ల ఆదాయంపై రూ.3.21 కోట్ల లాభాన్ని గడించింది
బీవోబీ లాభాలు రెండింతలు పెరిగాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,061 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్ల�
క్యూ3లో రూ.454 కోట్లుగా నమోదు ముంబై, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవీబీ) లాభాలు రెండు రెట్లు పెరిగాయి. మొండి బకాయిల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నగదు రికవరీ గరిష్ఠ స్థాయిలో ఉండట
క్యూ3లో రూ.6,536 కోట్ల నికర లాభం న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థయైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నె�
నష్టాల నుంచి లాభాల్లోకి ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమం దిశగా అడుగులు హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ), జనవరి 21: అభివృద్ధి బాటలో విజయ డెయిరీ అడుగులు వేస్తున్నది. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు �
హైదరాబాద్, జనవరి 20: ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.131.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాస�
బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల దన్నుతో దూసుకుపోయిన సూచీ ముంబై, జనవరి 5: నూతన సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 2022లో వరుసగా నాలుగోరోజు భారీగా
ఒమిక్రాన్ బేఖాతరు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జనవరి 4: పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న స్టాక్ ర్యాలీకి అనుగుణంగా భారత్లో సైతం మంగళవ�
కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం పలికిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 929, నిఫ్టీ 272 పాయింట్లు వృద్ధి ఆకట్టుకున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లు ముంబై, జనవరి 3: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదికి లాభాల�
వరుసగా రెండో వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహక ద్రవ్యపరపతి విధానం, ఒమిక్రాన్ భయాలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు మార్కెట్లో �
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.9,096 కోట్ల కన్సాలిడ
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ
హైదరాబాద్, ఆగస్టు 7: హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన దివీస్ ల్యాబ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.557 క�