న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వార్షిక టర్నోవర్ తొలిసారి లక్ష కోట్లకుపైగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.1,00,616 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఎయిర్టెల్ తెలిపింది. 2019-20�
జీతంలో కొంత మదుపు చేయాలనుకునేవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఓ మంచి ఆప్షన్. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నట్టయితే అందులోనే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కూడా
న్యూఢిల్లీ, మే 5: టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,161.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్
ముంబై ,మే 4: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై,మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోన�
మార్చిలో 6.8 శాతం వృద్ధిన్యూఢిల్లీ, ఏప్రిల్ 30:కీలక రంగాలు మళ్లీ గాడిలో పడ్డాయి. గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎనిమిది కీలక రంగాలు మార్చి నెలలో ఏకంగా 6.8 శాతం వృద్ధిని సాధించాయి. అంతక్రితం �