న్యూఢిల్లీ, ఆగస్టు 2: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపాదికన 2021 జూన్తో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప తగ్గుదలతో రూ.3,001 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదేకాలంలో సంస్థ నికర�
హైదరాబాద్, జూలై 29: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,120.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2020-21 �
న్యూఢిల్లీ, జూలై 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వ
న్యూఢిల్లీ, జూలై 10: డీమార్ట్ రిటైల్ చైన్ యాజమాన్య సంస్థ అయిన ఎవిన్యూ సూపర్మార్ట్స్ లాభం రెండింతలకుపైగా పెరిగింది. 2021 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.95.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇ�
తొలి త్రైమాసికం టర్నోవర్ 6,337 కోట్లు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాటలో పయనిస్తున్నది. ఈ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.663.32 కోట్ల లాభ
ఏప్రిల్-జూన్ ఆదాయం రూ.45,411 కోట్లు షేర్కు రూ.7 మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ, జూలై 8: ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,008 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 28.5 శా�
ముంబై, జూన్ 19:ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ నికరలాభం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4,649 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.1,630 కోట్లు.
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
చారిత్రక గరిష్ఠ స్థాయికి స్టాక్ మార్కెట్లు 52,300 పాయింట్లు దాటిన సెన్సెక్స్ ముంబై, జూన్7: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు తగ్గుతుండటం, మరోవైపు పలు రా
హైదరాబాద్, మే 29: రాష్ర్టానికి చెందిన ఔషధాల తయారీ సంస్థ దివీస్ ల్యాబ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. 2
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను డాక్టర్ రెడ్డీస్ పెట్టుబడులు న్యూఢిల్లీ, మే 24: దేశీయ ఔషధ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను
వందలాది మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లో దేన్ని కొనాలన్న సందేహం తీర్చే ప్రయత్నమిది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తానికి, కోరుకుంటున్న రాబడి రావడానికి అవకాశం ఉన్న ఫండ్ల ఎంపిక చాలా ముఖ్యం. అందుకోసం ఈ ఐదు చిట్�
రూ.6 తుది డివిడెండ్ ప్రకటించిన సంస్థ హైదరాబాద్, మే 22: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.189 కోట్ల కన్సాలిడేట
ప్యారిస్: కరోనా కల్లోలం ప్రపంచాన్ని కుదేలు చేసింది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కానీ కొందరిని మాత్రం కోట్లకు పడగలెత్తించింది. ముఖ్యంగా టీకాల సంపదతో కొత్తగా 9 మంది కుబేరులుగా అవతరించారట. టీ�