దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,181.34 పాయింట్లు లేదా 1.95 శాతం పుంజుకుని 61,795.04 వద్ద నిలిచింది. దీంతో నిరుడు అక్టోబర్ 18న నమోదై�
మూలధన లాభాల పన్నుల వ్యవస్థలో మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. సంక్లిష్టమైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వ్యవస్థను సరళీకరించి, హేతుబద్దీకరించేందుకు చర్చలు జరుపుతున్నామని ప్రభ
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.3,313 కోట్ల నికర లాభాన్ని గడించింది.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
క్యూ1లో 108 శాతం పెరిగిన ప్రాఫిట్ హైదరాబాద్, జూలై 28: దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరిస్ అంచనాలకుమించి లాభాలను నమోదు చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని�
ఒక్కసారి ఆయిల్పాం మొక్క ల పెంపకంతో రైతులకు ఎక్కువ సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుందని, పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి �
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను రవాణా చేసినట్లు వెల్ల�
అంతర్జాతీయ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా, వరుసగా మూడో రోజు సైతం భారత్ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగ�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,033 కోట్ల కన�
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ముంబై, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస పతనాలకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులుగా పతనమవుతున్న సూచీలు సోమవారం తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ స్టాక్ మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా ర్యాలీ జరిపింది. అంతర్జాతీయ సంకేతాలు సైతం సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,223 ప�