రద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ �
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో పేరుకపోయినా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకొవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు వచ్�
School | మందమర్రి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలు,28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
kollur 2 bhk గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటుకు స్థల సేకరణ చేసి వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లయితే మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభిస్తారని తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి సూచించారు.
రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ కోరారు.
MLA Bandari Lakshma Reddy | తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు తీసుకువచ్చేలా ప్రతి ఒక్క
Auto Drivers | తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ , వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు యూనియన్ మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు క�
bonthu sridevi | కాలనీలలో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటి సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు �