bonthu sridevi | కాలనీలలో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటి సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు �
Retirement benefits | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా
NSF Labors Dharna | బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
MLA Bandari | ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
DTC Workers : దేశ రాజధానిలో డీటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు దుర్భర పరిస్ధితి ఎదుర్కొంటున్నారని, వారికి సామాజిక భద్రత, నిలకడతో కూడిన ఆదాయం, శాశ్వత ఉద్యోగం వంటివి లేవని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
: ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ్య�
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండ
Minister Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు (Minister Harish Rao) అన్నారు.