కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండ
Minister Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు (Minister Harish Rao) అన్నారు.
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
తేల్చిన కేంద్ర ప్రభుత్వ కమిటీ పది లక్షల డోసులకు 0.61 కేసుల్లోనే సమస్యలు కొవిషీల్డ్ వేసుకున్న వారిలో గుర్తింపు కొవాగ్జిన్తో సమస్యలు లేవని వెల్లడి న్యూఢిల్లీ, మే 17: కరోనా టీకా కారణంగా దేశంలో ఇప్పటివరకూ 26 కే