ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు త�
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘ�
Electricity problems | విద్యుత్ వినియోగదారుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అన్న చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సభ్యులు సలాంధ్ర రామకృష్ణ, లకావత్ కిషన్ అన్నారు.
ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపులో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోస�
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది.
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.
ST Girls Gurukul school | గురుకుల నిర్వాహణల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండడానికి వారం రోజులనుండి సెప్టిక్ ట్యాంకు నిండి మరుగు నీరు ఆవరణలో పారడంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పట్టించుకునే�
MLA Bandari Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చక్రీపురం కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందు�
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో లోని
జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించటానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు�
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�