ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్.. 45-37తో �
ప్రో కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ.. 41-34తో బెంగళూరు బుల్స్ను ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది.
కబడ్డీ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ మొదలుకానుంది. విశాఖపట్నం వేదికగా నేటి నుంచి ఆరంభం కాబోయే తొలి అంచె పోటీల్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఆతిథ్య తెలు
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. ప�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ మళ్లీ తడబడింది. పుణె అంచెలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టైటాన్స్ 33-36 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. లీగ్లో ఇది వరుసగా రెండో ఓటమి కాగా, మొత్తంగా �
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 41-35తోయూ ముంబాపై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన టైటాన్స్ తరఫున విజ
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మ్యాచ్ 29-29 పాయింట్లతో టై గా ముగిసింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్