గ్రేటర్లో ఎవరికైనా కుక్క కాటు వేస్తే అధికారులపై వేటు తప్పదంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది ప్రకటించారు. కానీ నగరంలో కుక్క కాటు ఘటనలు తగ్గడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, రద్దీ
ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మార్క్ టులీ కన్నుమూశారు. అనేక ఏండ్లుగా ఉపఖండంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) స్వరంగా పనిచేసిన ఆయన గత రాత్రి స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖ�
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తే అతడి మెడలో ఉన్న బంగారం గొలుసును కొట్టేశారు. వివారాల్లోకి వెళితే.. ఇటీవల సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతంలోని బాచేగావ్ కు చెందిన ఓంకార్ (24)
ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు పారదర్శకంగా అందాల్సిన వైద్యం పక్కదారి పడుతున్నది. ప్రభుత్వం సరఫరా చేసే హార్ట్ స్టెంట్లు నాణ్యంగా ఉండవని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ బుకాయిస్తూ వసూళ్ల దందాకు తెరలే�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్
యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడిని 20వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగ�
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర