ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు పారదర్శకంగా అందాల్సిన వైద్యం పక్కదారి పడుతున్నది. ప్రభుత్వం సరఫరా చేసే హార్ట్ స్టెంట్లు నాణ్యంగా ఉండవని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ బుకాయిస్తూ వసూళ్ల దందాకు తెరలే�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్
యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడిని 20వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగ�
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
బ్లడ్ క్యాన్సర్తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతుల
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
గురుకులాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఏడాది కాలంగా వరస ఘటనలు భయపెడుతున్నాయి. ఏడాది కింద పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థుల మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, తరచూ ఫుడ్ �
ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది.
Pregnant Woman | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.