డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
బ్లడ్ క్యాన్సర్తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతుల
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
గురుకులాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఏడాది కాలంగా వరస ఘటనలు భయపెడుతున్నాయి. ఏడాది కింద పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థుల మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, తరచూ ఫుడ్ �
ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది.
Pregnant Woman | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి, తీవ్ర గాయంతో తల్లడిల్లుతున్నది. గ్రేడేడ్ స్పైనల్ కార్డ్కు గాయం కావడంతో చికిత్సకు డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తున్నది. మానవతావాదులు స్�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగాలేదని.. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుట అధికార పార్టీకి చెందిన ఇద్దర
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. నర్సు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాసరలోని ఓ ప్రైవేటు వేద పాఠశాల.. మార్చి 19 రాత్రి... విద్యార్థులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో మరుగుదొడ్డి వద్ద లోహిత్ అనే విద్యార్థి నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. అతడి తలపై గొడ్డలి, కత్తితో దాడి చేసినట్టు�
విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�