కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాటపట్టారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.
మెట్రోపాలిటన్ నగరంలోని ఒక ప్రైవేట్ దవాఖాన గది అద్దె దానికి సమీపంలోని త్రీ-స్టార్ హోటల్ గది అద్దెను మించి ఉండరాదని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వైద్య ఆరోగ్య సంరక్షణ పొందేటప్పుడు కు�
Girl Declared Pregnant | నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్ష�
Hospital Room | దేశంలోని మెట్రో నగరాల (Metro Cities) లో ప్రైవేటు ఆసుపత్రులు (Private Hospitals) వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల (Three star Hotels) స�
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మే 28న జన్మించిన మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటనపై కుల్సుంపురా పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మం�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. రూ.8 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలోగల ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్లో ఎక్స్పరీ డేట్ మందులు (ఔషధాల)తో చికిత్స అందించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ‘కాలం చెల్లిన ఔషధం.. ప్రాణాలతో చెలగాటం’
ఎక్స్పరీడేట్ మందుల(ఔషధాలు)తో చికిత్స చేసి నవజాత శిశువు ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం పుట్టిన ఓ నవజాత శి�
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని స్కానింగ్ సెంటర్ బాత్రూమ్లో బాలిక ప్రసవించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానిక�
‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్న
Salim Khan: సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వయసు 90 ఏళ్లు. బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రిని సల్మాన్ ఇవాళ విజిట్ చేశారు
పశ్చిమ బెంగాల్లో తొలి నిపా వైరస్ మరణం నమోదైంది. 24 పరగణాల జిల్లాలో ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న 25 ఏండ్ల నర్సుకు నిపా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించింది.
గ్రేటర్లో ఎవరికైనా కుక్క కాటు వేస్తే అధికారులపై వేటు తప్పదంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది ప్రకటించారు. కానీ నగరంలో కుక్క కాటు ఘటనలు తగ్గడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, ఆస్పత్రులు, రద్దీ