రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యాకాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేటు క�
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జేఎన్టీయూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 2024-25 విద్యా సంవత్సర�
BTech | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు నిండాయి. ఇంకా 16, 296 సీట్లు భర్తీ కావాల్సి ఉన్నది.
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చి
Telangana | రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50 శాతం ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తం
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకొంటున్నారు. వసతులు, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ ఏడాది �
Degree Courses | డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు. స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తం�
కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు జారీ చేసే అడ్వర్టయిజ్మెంట్లపై ఇంటర్ బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను చేర్చుకొనే విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి, ఐదుగురు ఉన్�
డీఈఈసెట్ పరీక్ష జూన్ 1న నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ�
సంగారెడ్డిలోని టీఆర్ ఆర్ వైద్య కళాశాలలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
ప్రైవేటు మెడికల్ కాలేజీలు నగదు రూపంలో ఫీజులు తీసుకోవడం(కేపిటేషన్ ఫీజు) నిషిద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే చట్టం చేసినప్పటికీ కాలేజీలు దీన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆందోళన వ్యక్త�