కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు జారీ చేసే అడ్వర్టయిజ్మెంట్లపై ఇంటర్ బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను చేర్చుకొనే విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి, ఐదుగురు ఉన్�
డీఈఈసెట్ పరీక్ష జూన్ 1న నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ�
సంగారెడ్డిలోని టీఆర్ ఆర్ వైద్య కళాశాలలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
ప్రైవేటు మెడికల్ కాలేజీలు నగదు రూపంలో ఫీజులు తీసుకోవడం(కేపిటేషన్ ఫీజు) నిషిద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే చట్టం చేసినప్పటికీ కాలేజీలు దీన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆందోళన వ్యక్త�